వార్తలకు తిరిగి వెళ్లండి

శాలిగౌరారం ప్రాజెక్టు చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తూ నేటికీ వేలాది ఎకరాలకు సాగునీటిని అందిస్తోంది. 1908కు ముందు చిన్నకుంటగా ఉన్న చెరువును నిజాం కాలంలో పునరుద్ధరించి, కట్టను 3 కిలోమీటర్ల మేర పొడిగించి 780 ఎకరాలకు విస్తరించినట్లు పూర్వికులు చెబుతున్నారు.
రాచకాల్వ, కుడి–ఎడమ కాల్వల ద్వారా సుమారు 6 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. షా, అలీ అనే అన్నదమ్ములు దీనిని నిర్మించినట్లు పూర్వికులు పేర్కొంటున్నారు.
Comments
Loading comments...

