Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్గదర్శిపై ఉండవల్లి విమర్శలు

Follow Udayam on Google
SHRUTHI Sep 04, 2026 6:24 AM తూర్పుగోదావరి General
మార్గదర్శిపై ఉండవల్లి విమర్శలు - Udayam
మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ రూ.2,699 కోట్ల ఇన్‌కం ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నగదు సేకరించారని ఆరోపించారు. రామోజీరావు మృతి చెందడంతో క్రిమినల్ చట్టం ప్రకారం ఆ కేసు రద్దయిందని ఆయన స్పష్టం చేశారు. ఫిల్మ్ సిటీ భూముల వ్యవహారంపై కూడా పలు కీలక విషయాలు వెల్లడించారు.

Comments

G
Loading comments...