Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జులై 29పై ధర్మేంద్ర ప్రధాన్ కీలక ప్రకటన

మనీష్ రెడ్డి Jul 23, 2026 11:21 AM అల్ ఇండియా in about 4 hours
జులై 29పై ధర్మేంద్ర ప్రధాన్ కీలక ప్రకటన - Udayam Digital
నీట్ పేపర్ లీకేజీ వివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ నేతలు జంతర్ మంతర్ వద్ద 20 రోజులుగా నిరసనలు తెలుపుతున్నారు. ఈ వివాదాల నడుమ "జులై 29వ తేదీ ప్రతి ఒక్కరికీ ఒక ముఖ్యమైన రోజు" అని మంత్రి ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...