వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిటన్లో అంత్యక్రియల నిర్వాహకుడు రాబర్ట్ బుష్కు 20 ఏళ్ల జైలుశిక్ష విధించారు. 200 మందికి పైగా కుటుంబాలకు వారి ఆత్మీయుల చితాభస్మం మార్చి ఇచ్చినట్లు ఆరోపణలు రుజువయ్యాయి.
మృతదేహాలను అక్రమంగా నిల్వ చేయడం, విరాళాలను అపహరించడం వంటి నేరాల్లోనూ అతడు దోషిగా తేలాడు. 2024 మార్చిలో వెలుగులోకి వచ్చిన కేసులో నిందితుడు తన నేరాలను అంగీకరించాడు.
Comments
Loading comments...
