వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 65వ సీఆర్డీఏ సమావేశం జరిగింది. రూ.596 కోట్లతో లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్, రూ.1,430 కోట్లతో మౌలిక వసతుల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. 29 గ్రామాల రోడ్లు, తాగునీటి సరఫరా, డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ మాస్టర్ ప్లాన్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు.
రెండో దశ భూ సమీకరణ రైతులకు రుణమాఫీ వర్తింపజేయడానికి సీఎం అంగీకరించారు.
Comments
Loading comments...

