వార్తలకు తిరిగి వెళ్లండి
రోడ్డు నిర్మాణం కోసం సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ బైక్ ర్యాలీ
Harika Jun 22, 2026 10:22 AM నారాయణపేట 3 viewsabout 3 hours ago

పెద్ద జట్రం నుండి జక్లేరు జాతీయ రహదారి వరకు డబుల్ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు.
ఈ ఆందోళనతో రహదారిపై ట్రాఫిక్ స్తంభించగా, పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. వెంటనే రహదారి నిర్మాణం చేపట్టాలని నాయకులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...