వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ ముగింపు దశకు చేరగా, క్లాసులకు ముందే విద్యార్థులకు మానసిక కౌన్సెలింగ్ నిర్వహించాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి అన్ని విశ్వవిద్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది.
విద్యార్థులపై ఒత్తిడి తగ్గించి, ఆత్మహత్యలను నివారించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.
Comments
Loading comments...
