వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోని వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి గరిష్ఠ ధర రూ.9,990గా నమోదైంది. వేరుశనగ రూ.8,910, ఆముదాలు రూ.6,123, పూల విత్తనాలు రూ.5,701 గరిష్ఠ ధర పలికాయి.
రెండు రోజులుగా పత్తి ధర రూ.10 వేల లోపే ఉండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేరుశనగ గ్రేడింగ్ పద్ధతిని రద్దు చేయాలని మార్కెట్ యార్డులో రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

