వార్తలకు తిరిగి వెళ్లండి

పారిస్లోని ఈఫిల్ టవర్లో బాప్స్ ప్రతినిధుల పర్యటన వివాదాస్పదమైంది. 100 మంది ప్రతినిధులు శనివారం అక్కడికి వెళ్లిన సమయంలో మహిళా ఉద్యోగులను వారు పనిచేస్తున్న ప్రాంతాల నుంచి వెళ్లాలని ఆదేశించినట్లు యూనియన్ ప్రతినిధులు ఆరోపించారు.
ఆ స్థానాల్లో పురుష సిబ్బందిని పనిచేయించేందుకు ఆదేశాలు ఇచ్చారని వారు తెలిపారు. దీనిపై ఉద్యోగులు నిరసన చేపట్టడంతో ఈఫిల్ టవర్ను తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది.
Comments
Loading comments...

