వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు జిల్లాలో పూర్తిగా గ్రామీణ ప్రాంతాలతో మున్సిపాలిటీ లేని నియోజకవర్గంగా పెదకూరపాడు ఉంది. ఈ నియోజకవర్గ పరిధిలో పెదకూరపాడు, అచ్చంపేట, బెల్లంకొండ, క్రోసూరు, అమరావతి మండలాలు ఉన్నాయి.
అయితే ధ్యాన బుద్ధ విగ్రహం, చారిత్రాత్మక అమరావతి దేవాలయం, మ్యూజియం, పులిచింతల ప్రాజెక్టు వంటి ప్రముఖ ప్రదేశాలు ఈ నియోజకవర్గ పరిధిలో ఉండటం విశేషం.
Comments
Loading comments...

