వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మాజీ మంత్రి సింగి రెడ్డి ప్రకటించారు.
సెప్టెంబర్ 1న ఛార్జ్షీట్ విడుదల, 2న గ్యారంటీలపై ధర్నాలు, 3న రైతు సమస్యలపై నిరసనలు, 5న విద్యార్థులు-యువతతో ర్యాలీలు సహా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
Comments
Loading comments...

