వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్లో డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ అధ్యక్షతన మంగళవారం జిల్లా కాంగ్రెస్ సర్వసభ్య సమావేశం జరిగింది. SIR ప్రక్రియలో భాగంగా వార్డులు, మండలాల వారీగా ఓటర్ల నమోదు, తొలగింపులపై సమావేశంలో సమీక్షించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సమీక్షించారు.
మండలాల బాధ్యులు పరిశీలించిన తుది జాబితాను జిల్లా అధ్యక్షుడికి అందజేశారు. సమావేశంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

