Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉట్నూర్‌లో కాంగ్రెస్ వర్గ విభేదాలు

Follow Udayam on Google
హరిక Aug 19, 2026 10:07 AM ఆదిలాబాద్తెలంగాణ
ఉట్నూర్‌లో కాంగ్రెస్ వర్గ విభేదాలు - Udayam
జిల్లా కాంగ్రెస్‌లో ఏఐబీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి ఏకాకి అయ్యారనే ప్రచారం జోరందుకుంది. ఉట్నూర్‌లో జరిగిన సమావేశంలో పార్టీలో పాత, కొత్త నేతల మధ్య ఉన్న వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. వచ్చే ఎన్నికల్లో సుజాత, సాజిద్ ఖాన్ లేదా తనకు టికెట్ వస్తే కలిసి పనిచేస్తామని సంజీవ్ రెడ్డి పేర్కొన్నారు. వారికి డీసీసీ అధ్యక్షుడి మద్దతు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...