వార్తలకు తిరిగి వెళ్లండి

సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత కూడా కరీంనగర్ ఏసీ కాంగ్రెస్ నేత పురుమళ్ల శ్రీనివాస్, ఆయన వర్గం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంపై చర్చ జరుగుతోంది. మంత్రుల పర్యటనలు, కీలక సమావేశాల్లోనూ వారు పాల్గొనలేదు.
పురుమళ్లకు నామినేటెడ్, పార్టీ పదవులు కేటాయిస్తారా అనే చర్చ స్థానికంగా సాగుతోంది. పార్టీ కార్యక్రమాలకు ఆయన వర్గం దూరంగా ఉండటంపై కార్యకర్తల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Comments
Loading comments...

