వార్తలకు తిరిగి వెళ్లండి

పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై ప్రజల తీర్పు వచ్చినా ఆ పార్టీ నేతల తీరు మారలేదని కాంగ్రెస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ విమర్శించారు. సోమవారం కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
దళిత ముఖ్యమంత్రి, రెండెకరాల భూమి వంటి హామీలను అమలు చేయకుండా మోసం చేసింది నిజం కాదా అని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు.
Comments
Loading comments...

