Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రాచీన ఆలయాల పరిరక్షణకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది: భట్టి

Follow Udayam on Google
Udayam Desk Sep 08, 2026 11:52 AM జగిత్యాలGeneral
ప్రాచీన ఆలయాల పరిరక్షణకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది: భట్టి - Udayam
జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఉగ్ర నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం భూమిపూజ చేశారు. ప్రాచీన ఆలయాల పరిరక్షణ, అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. 2027 గోదావరి పుష్కరాల అభివృద్ధికి రూ.1,000 కోట్లు కేటాయించామని, ధర్మపురి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...