వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా 'నేతన్న సేవలో' పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు.
ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 71 వేలకు పైగా చేనేత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నట్లు సీఎం పేర్కొన్నారు.నేతన్న కుటుంబాలకు రూ.25 వేలు జమ చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...
