వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్లో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో కామ్రేడ్ కే. జేమ్స్ నాలుగో వర్ధంతిని సోమవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు మరియు కార్యదర్శులు ఎస్. రాజు, బి. ఏసేపు మాట్లాడుతూ జేమ్స్ చేసిన పోరాటాలను స్మరించుకున్నారు.
Comments
Loading comments...

