వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లిదండ్రులను కోల్పోయిన శిరీషను జమ్మికుంట స్పందన అనాథ ఆశ్రమ నిర్వాహకులు గోపరాజు వీరస్వామి, శోభారాణి 17 ఏళ్లపాటు ఆదరించి ఉన్నత చదువులు చదివించారు. పెళ్లీడు రావడంతో తామే పెద్దలుగా వ్యవహరించారు.
హుజూరాబాద్కు చెందిన అనిరుథ్రెడ్డితో ఆదివారం కొత్తగట్టులోని శ్రీ మత్స్యగిరీంద్రస్వామి ఆలయంలో శిరీష వివాహం జరిపించారు. వరుడి కాళ్లు కడిగి కన్యాదానం చేసి కొత్తజంటను ఆశీర్వదించారు.
Comments
Loading comments...

