వార్తలకు తిరిగి వెళ్లండి
మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో నాలుగేళ్ల బాలుడికి గడువు ముగిసిన సిరప్ అందించినట్లు బాలుడి తండ్రి మురళి ఆరోపించారు. ఈ ఘటనపై ఆయన ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించారు.
మందుల పంపిణీపై అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...
