Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులపై ఫిర్యాదు

Follow Udayam Digital on Google
వివేక్ గౌడ్ Aug 07, 2026 12:53 PM మహబూబాబాద్ తెలంగాణ
మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో నాలుగేళ్ల బాలుడికి గడువు ముగిసిన సిరప్‌ అందించినట్లు బాలుడి తండ్రి మురళి ఆరోపించారు. ఈ ఘటనపై ఆయన ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించారు. మందుల పంపిణీపై అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...