Back to feed




స్టీల్ ప్లాంట్ బాధితులకు పరిహారం: పవన్ కల్యాణ్
Priya Singh Jun 09, 2026 8:16 AM విశాఖపట్నం 2 viewsabout 2 hours ago

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారంతో పాటు ఉద్యోగం ఇస్తామని, గాయపడిన వారికి రూ.10 లక్షల చొప్పున సాయం అందిస్తామని ప్రకటించారు.
ఈ ప్రమాదంపై కమిటీ విచారణ అనంతరం తదుపరి చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించకుండా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించడమే తమ ప్రధాన సంకల్పమని, కార్మికుల సమస్యలను త్వరలోనే అడిగి తెలుసుకుంటామని పవన్ భరోసా ఇచ్చారు.
Comments
Loading comments...
Related Articles

ఆంధ్రప్రదేశ్
బాధిత కుటుంబాలకు శాశ్వత ఉద్యోగం, అండగా ఎన్డీయే: నారా లోకేశ్
about 1 hour ago
ఆంధ్రప్రదేశ్
గుంతకల్లు ఆస్పత్రి నిర్వాకం: మగబిడ్డను ఆడబిడ్డగా పేర్కొన్న వైద్యులు
about 3 hours ago
ఆంధ్రప్రదేశ్
స్టీల్ ప్లాంట్ బాధితులకు ప్రభుత్వం అండ: మంత్రి సుభాశ్
about 3 hours ago
ఆంధ్రప్రదేశ్