Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో కమిషనర్ ఆకస్మిక తనిఖీ

Follow Udayam Digital on Google
కృష్ణ మూర్తి Aug 04, 2026 4:12 PM వరంగల్తెలంగాణ
జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో కమిషనర్ ఆకస్మిక తనిఖీ - Udayam Digital
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ టి. వెంకన్న ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పెండింగ్ ఫైళ్లను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యాలయానికి వచ్చే ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించాలని సూచించారు. పరిశుభ్రత, సమయపాలన, రికార్డుల నిర్వహణలో నాణ్యత పాటించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Comments

G
Loading comments...