వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ టి. వెంకన్న ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పెండింగ్ ఫైళ్లను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
కార్యాలయానికి వచ్చే ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించాలని సూచించారు. పరిశుభ్రత, సమయపాలన, రికార్డుల నిర్వహణలో నాణ్యత పాటించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Comments
Loading comments...
