వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమకొండ కలెక్టరేట్లో మట్టి గణపతి విగ్రహాల వినియోగంపై అవగాహన పోస్టర్ను కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, అదనపు కలెక్టర్ రవి సోమవారం ఆవిష్కరించారు.
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలు మట్టి గణపతులను ప్రతిష్ఠించాలని కలెక్టర్ సూచించారు. పర్యావరణానికి హాని చేసే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు దూరంగా ఉండాలని కోరారు.
Comments
Loading comments...

