వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పటిష్ఠ చర్యలు చేపట్టాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. 2025-26లో ఆగస్టు 17 వరకు 50 NDPS కేసులు నమోదు చేసి 162 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ డా. అజిత వేజెండ్ల తెలిపారు.
అదే సమయంలో 879.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని 21 వాహనాలను సీజ్ చేసినట్లు ఎస్పీ డా. అజిత వేజెండ్ల వెల్లడించారు.
Comments
Loading comments...

