వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి జిల్లాలో పాఠశాలలు, కాలేజీలు, హాస్టళ్లలో విద్యార్థుల భద్రత, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. మంగళవారం అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె ఈ సూచనలు చేశారు.
అడ్మిషన్లు పెంచాలని, ఆరోగ్య పరీక్షలు, కాచి చల్లార్చిన నీరు, నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. హాస్టళ్లలో వార్డెన్లు ఉండాలని, మాదకద్రవ్యాలు రాకుండా నిఘా ఉంచాలని ఆదేశించారు.
Comments
Loading comments...
