వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమకొండలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రజలు సమర్పించిన వినతులను స్వీకరించి, పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Comments
Loading comments...

