Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా అర్జీల పరిష్కారానికి కలెక్టర్ ఆదేశం

Follow Udayam on Google
మనీష్ Aug 17, 2026 3:18 PM అనకాపల్లి General
ప్రజా అర్జీల పరిష్కారానికి కలెక్టర్ ఆదేశం - Udayam
అనకాపల్లి కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అధ్యక్షతన ప్రజల నుంచి సమస్యలపై అర్జీలను స్వీకరించారు. డీఆర్వో వై. సత్యనారాయణరావుతో పాటు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు వినతులు తీసుకున్నారు. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.

Comments

G
Loading comments...