వార్తలకు తిరిగి వెళ్లండి

పెండింగ్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన నిఘా కమిటీ సమావేశంలో ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, జేసీ పాల్గొన్నారు.
పోలీసు, రెవెన్యూ, ప్రాసిక్యూషన్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ఎఫ్ఐఆర్ కాగానే బాధితులకు పరిహారం అందించాలని సూచించారు. ఫిబ్రవరి-జులై మధ్య పెండింగ్లో ఉన్న 23 కేసుల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు.
Comments
Loading comments...

