వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంకర్లు సమన్వయంతో పనిచేసి వార్షిక రుణ లక్ష్యాలను 100% సాధించాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. బ్యాంకింగ్ ప్రగతిపై సమీక్షలో తొలి త్రైమాసికంలో రూ.12,193.67 కోట్ల డిపాజిట్లు, రూ.22,658.34 కోట్ల రుణాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
పంట బీమా, వ్యవసాయ రుణాల్లో పురోగతి సాధించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.
Comments
Loading comments...

