వార్తలకు తిరిగి వెళ్లండి

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. పలు డిమాండ్లతో చేపట్టిన సమ్మెలో భాగంగా నిరసన చేపట్టి అధికారులకు వినతిపత్రం అందజేశారు.
వేతనాలను రూ.26,000కు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.
Comments
Loading comments...
