వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
జైనూర్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ కె.హరిత ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజన నాణ్యత, వసతి, విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు.
విద్యార్థినులకు పౌష్టికాహారం, నాణ్యమైన విద్య, మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యతను పరిశీలించారు.
Comments
Loading comments...


