Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చందు యాదవ్‌ను పరామర్శించిన సంజీవ్ ముదిరాజ్

Follow Udayam on Google
sreekanth patel Aug 09, 2026 7:01 PM మహబూబ్‌నగర్General
చందు యాదవ్‌ను పరామర్శించిన సంజీవ్ ముదిరాజ్ - Udayam
కాంగ్రెస్ నాయకులు బూరెమోని చందు యాదవ్ కాలికి గాయం కావడంతో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చందు యాదవ్ త్వరగా కోలుకునేందుకు తీసుకుంటున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని సంజీవ్ ముదిరాజ్ ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...