వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొని తాగు, సాగు నీరు అందక ప్రజలు అల్లాడుతుంటే, సీఎం చంద్రబాబు తనను తాను 'వాటర్మ్యాన్'గా ప్రచారం చేసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పంటలకు నీరు ఇవ్వలేని పరిస్థితిలో పార్టీ సమావేశాల్లో సన్మానాలు, అభినందన తీర్మానాలు చేయించుకోవడం కేవలం పబ్లిసిటీ స్టంట్గా మండిపడుతున్నారు.
Comments
Loading comments...

