వార్తలకు తిరిగి వెళ్లండి

ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మేడారంలో సమ్మక్క-సారలమ్మ గద్దెలను దర్శించుకున్నారు.
కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ వేం నరేందర్రెడ్డి పాల్గొన్నారు.
Comments
Loading comments...

