వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ఆగస్టు 12లోగా పూర్తి చేయాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని సూచించారు.
నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం, మేడారం దర్శనం, భద్రత, మౌలిక వసతులపై ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్తో కలిసి అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
Comments
Loading comments...
