వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
సచివాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో రిజర్వాయర్లలో నీటి లభ్యత, కృష్ణా బేసిన్ వరద నీటి వినియోగంపై చర్చించి పలు కీలక సూచనలు చేశారు.
Comments
Loading comments...
