వార్తలకు తిరిగి వెళ్లండి

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతైన ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం ఉన్నతాధికారులతో సమీక్షించారు. భద్రత, గాలింపు చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
గాలింపు పురోగతిని కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించారు. ఓడలరేవు, దుమ్మలపేట, వాసాలతిప్ప గ్రామాలకు చెందిన ఏడుగురు గల్లంతయ్యారు.
Comments
Loading comments...

