Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసెంబ్లీ మరమ్మతు పనులను పరిశీలించిన సీఎం రేవంత్

పవని రెడ్డి Jul 23, 2026 6:18 PM హైదరాబాద్about 1 hour ago
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లి మరమ్మతు, పునరుద్ధరణ పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించి, కొనసాగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...