వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ఏర్పాటుకు భూసేకరణ పనులను వేగవంతంగా చేపట్టాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో ఎమ్మెల్యే శంకర్తో ప్రాజెక్టుపై ప్రత్యేకంగా చర్చించారు.
భూసేకరణ పూర్తైతే రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. నిధుల కొరత లేదని, పనులు త్వరగా చేపడతామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

