వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం చంద్రబాబు బుధవారం ఉండవల్లి నుంచి బయలుదేరి అంబాజీపేట మండలం ఇరుసుమండ లేఅవుట్ హెలిప్యాడ్కు చేరుకుని అధికారులతో భేటీ అవుతారు. అనంతరం 10:55 గంటలకు మాచవరం జయంతినగర్లో రైతులతో ముఖాముఖిలో పాల్గొంటారు.
11:40 గంటలకు పండువారిపేట గ్రామసభలో పాల్గొని రైతులకు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తారు. అనంతరం కార్యకర్తలతో సమావేశమవుతారు.
Comments
Loading comments...

