వార్తలకు తిరిగి వెళ్లండి

నరసాపురం నియోజకవర్గంలో సెప్టెంబర్ 1న సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం మొగల్తూరులోని పలు ప్రాంతాల్లో అధికారుల బృందం పర్యటించింది.
జేసీ కల్పశ్రీ, ఆర్డీఓ దాసిరాజు, డీఎస్పీ ఎం. సుధాకర్రావు కలిసి సీఎం పర్యటించే అవకాశం ఉన్న ప్రాంతాలు, బహిరంగ సభా స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఏర్పాట్లను సమీక్షించారు.
Comments
Loading comments...

