వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు రేపు బాపట్ల జిల్లా చీరాలలో పర్యటించనున్నారు.
ఈ సందర్భంగా ‘నేతన్న సేవలో’ పథకాన్ని ప్రారంభించి, అర్హులైన ప్రతి చేనేత కార్మిక కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సాయం అందించనున్నారు.
Comments
Loading comments...
