Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాచర్లలో 40 మందికి దుస్తులు, దుప్పట్ల పంపిణీ

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 17, 2026 6:10 PM పల్నాడు General
మాచర్లలో 40 మందికి దుస్తులు, దుప్పట్ల పంపిణీ - Udayam
మాచర్లలోని కుష్టు వ్యాధి కాలనీలో 40 మందికి గుంటూరుకు చెందిన గన్నేపల్లి శ్యామ్ మాధవి దంపతులు ఆదివారం దుస్తులు, దుప్పట్లు, రగ్గులతో పాటు ఆర్థిక సాయం అందించారు. ఆర్థిక సాయం అందించారు. అంతకుముందు పాస్టర్స్ అయ్యర్ బృందం సభ్యులు పి. రాజారావు, కోటేశ్వరరావు, చిన్న దాసు, పాల్ రాజు ప్రసన్నకుమార్ ప్రార్థనలు నిర్వహించారు.

Comments

G
Loading comments...