Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విస్తరణ పనులతో తలమడ్ల రైల్వే అండర్ బ్రిడ్జి మూసివేత

Follow Udayam Digital on Google
విఘ్నేష్ రెడ్డి Aug 03, 2026 6:46 PM కామరెడ్డితెలంగాణ
విస్తరణ పనులతో తలమడ్ల రైల్వే అండర్ బ్రిడ్జి మూసివేత - Udayam Digital
కామారెడ్డి జిల్లా తలమడ్ల వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి (RUB-569A) విస్తరణ పనుల కారణంగా రెండు నెలల పాటు తాత్కాలికంగా మూసివేయనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. వాహనాల రాకపోకలను RUB-570A మార్గం ద్వారా మళ్లించనున్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ట్రాఫిక్ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...