Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చలో హైదరాబాద్'కు ఏఎల్ఎంలు

Follow Udayam on Google
sachin kumar Aug 20, 2026 10:23 AM కామరెడ్డిGeneral
చలో హైదరాబాద్'కు ఏఎల్ఎంలు - Udayam
డోంగ్లి మండలంతో పాటు మద్నూర్కు చెందిన లైన్ మ్యాన్ లు ALMలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 'చలో HYD'కు తరలివెళ్లారు. ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు PRC-2026 వేతన సవరణ కమిటీ ఏర్పాటు చేయాలని, ఆర్టిజన్లకు ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం విద్యుత్ సౌధ వద్ద ధర్నాలో పాల్గొననున్నట్లు తెలిపారు. ఏఎల్ఎంలు బస్వంత్, దుర్గాప్రసాద్, శ్రీశైలం, అనిల్ ఉన్నారు

Comments

G
Loading comments...