Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 5 నుంచి ఎంజీయూలో తరగతుల ప్రారంభం

Follow Udayam Digital on Google
కృష్ణ మూర్తి Aug 04, 2026 12:06 PM నల్గొండతెలంగాణ
ఆగస్టు 5 నుంచి ఎంజీయూలో తరగతుల ప్రారంభం - Udayam Digital
మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో బీటెక్ తొలి సంవత్సరం, పీజీ మూడో సెమిస్టర్ తరగతులు ఆగస్టు 5 నుంచి ప్రారంభం కానున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి తెలిపారు. విద్యార్థులు మొదటి రోజు నుంచే తరగతులకు హాజరై, నిర్దేశించిన హాజరు శాతం నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని రిజిస్ట్రార్ సూచించారు.

Comments

G
Loading comments...