వార్తలకు తిరిగి వెళ్లండి

నందిగామ మండలం మాగల్లు గ్రామంలో వేడుక సందర్భంగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అది కర్రలతో దాడికి దారితీయడంతో పలువురు గాయపడ్డారు. గోపి అనే వ్యక్తికి తలకు తీవ్ర గాయమైంది.
క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గోపిని మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

