వార్తలకు తిరిగి వెళ్లండి

22ఏ భూముల పేరిట ఏ అర్హుడికీ అన్యాయం జరగదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క సెంటు భూమినీ నిషేధిత జాబితాలో చేర్చలేదని స్పష్టం చేశారు.
22ఏ దరఖాస్తులు, ఫిర్యాదులను నిర్ణీత గడువులో పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి కేసును రికార్డులు, చట్టపరమైన అంశాల ఆధారంగా పరిశీలించాలని సూచించారు.
Comments
Loading comments...
