వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి సర్వీసుల భర్తీ కోసం నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) తాజాగా విడుదల చేసింది.
మొత్తం 1,016 పోస్టుల భర్తీకి మే 24న జరిగిన ఈ పరీక్షలో 13,343 మంది అభ్యర్థులు తదుపరి మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. అర్హులైన అభ్యర్థుల జాబితాను యూపీఎస్సీ తన అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.
Comments
Loading comments...

