వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ..గుడివాడ రోడ్డు పక్కన చేపలు అమ్ముకునే, శుభ్రంచేసుకునే పేదల నుంచి ఓ మహిళ చిట్టీలు వేయించి, పాడినా తిరిగి చెల్లించకుండా అదృశ్యమైందని తెలిసి బాధితులు గగ్గోలు పెడుతున్నారు. కొందరు బాధితులు గుడివాడ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
గుడివాడ ఎన్టీఆర్ కాలనీలో ఓ మహిళ, భర్త కొండపల్లి శ్రీనివాస్ 20 ఏళ్లుగా చిట్టీలు నిర్వహిస్తున్నారు.
Comments
Loading comments...

